కూరగాయలు, వ్యర్థాలు, పండ్ల తొక్కలు,
కోడిగుడ్డు పెంకులు, కుళ్ళే స్వభావం కలిగిన ఆన్నింటిని హైడేన్సిటీ
పాలీ ఇథలీన్తో తయారు చేసిన డబ్బాలో వేస్తారు.
తొలుత ఎర్రమట్టి, నల్లమట్టి, ఎండిన ఆకులు వేయాలి.
పది రోజుల తర్వాత కేవలం కూరగాయల వ్యర్థాలను వేయాలి, నిమ్మకాయ వంటివి వేయకూడదు. ఎందుకంటేపండులో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది ఇది
బ్యాక్టీరియాను సంహరిస్తుంది.
పదిరోజుల తరువాత కొంత పరిమా సంలో పెరుగు లేడా
విరిగిన పాలను పోసి మట్టి వేయాలీ. ఇలా చేయడం వల్ల వాసన బయటకు రాదు. ప్రతి రోజు
చెత్తను పొరలు పొరలుగా వేసుకోవాలి.
చేసిన చెత్తను ప్రతి రోజు పైకి కిందికి కలపాలి.
ఇలా చేయడం వల్ల 35-45
రోజుల్లో మొక్కలకు
వేసేలా సేంద్రియ ఎరువు తయారవుతుంది..
0 Comments